తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. తెలుగు జర్నలిస్టులకు  కరోనా వైరస్‌  టెస్టులు, చికిత్స కోసం మంగళవారం రూ.12 లక్షలను విడుదల చేసింది. తక్షణ సాయం కింద కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు రూ.75 వేల నగదును విడుదల చేసింది. అలాగే చికిత…
ఆ ఇద్దరు ఆటగాళ్లెవరో చెప్పండి చూద్దాం..
ప్రపంచవ్యాప్తంగా  కరోనా వైరస్‌  గడగడలాడిస్తుండడంతో వివిధ క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వీటిలో ఐపీఎల్‌-2020, వింబుల్డన్‌, ఇతర క్రీడలు కూడా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌ జరుగుతుందో లేదో కూడా సందేహంగానే ఉంద…
మా చేతగాని తనంగా తీసుకోవద్దు: సీపీ
విజయవాడ:  అరగంటలో పరిస్థితిని అదుపులోకి తీసుకొనే శక్తిసామర్ద్యాలు పోలీసులకు ఉన్నాయని విజయవాడ  నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీసుల శాంత స్వభావాన్ని చేతగానితనంగా భావిస్తే చర్యలు తీసుకోవగడం తప్పదని హెచ్చరించారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇంటిపట్టునే ఉండి ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్…
తల్లి గిరిజను కలిసిన అమృతా ప్రణయ్‌
నల్లొండ : రాష్ట వ్యాప్తంగా సంచలన సృష్టించిన మిర్యాలగూడ  ప్రణయ్‌ హత్య కేసు  ఉదంతంలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రణయ్‌ భార్య అమృత శనివారం సాయంత్రం ఆమె తల్లి గిరిజను కలిశారు. ఇటీవల అమృత తండ్రి, ప్రణయ్‌ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు అంత్యక్రియల సందర…
కరోనా: హోం క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అబుదాబి:  కరోనా వైరస్‌(కోవిడ్‌-19)... వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)  ఇతర దేశస్తుల వీసాలు నిలిపివేస్తూ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి17 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే ఇదివరకే వీసా అమలుచేసిన వారి…
ఈ క్రేజ్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈ సంక్రాంతికి విడులైన ‘అల వైకుంఠపురంలో’ భారీ విజయం సాధించింది. ఇందులోని పాటలు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశా…